Home » covid 19
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చె�
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయం�
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేష�
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
ప్రపంచం అంతా ఓ లెక్క, బ్రెజిల్ లో మాత్రం మరో లెక్క. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి.. బ్రెజిల్ ని మాత్రం బెంబేలెత్తిస్తోంది. ఆ దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఆ దేశంలో పలు నగరాల్లో గత కొన్ని నెలల ను�
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆ�
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడి�
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఉంటాయా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వ�
Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థ�