Home » covid 19
ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ వద్ద మురికివాడల్లో నివాసం ఉండే చిన్న పిల్లలకు చదువు చెబుతున్నారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరోసారి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 35వేల 732 శాంపుల్స్ పరీక్షించగా 4వేల 157మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో మరో విషాదం నింపింది. మరో నటుడిని కోవిడ్ బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ ‘కోర్టు’ నటుడు,
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ అయ్యంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశ�
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల రూ.2వేలు నగదుతో పాటు 25కిలోలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి