Home » covid 19
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ విధించాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి రైళ్లన్నీ రద్దు చేస్తారా?
చాలాకాలంగా సరైన ధర లభించక నిమ్మ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా రాని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మాత్రం నిమ్మపంటకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో నిమ్మ రైతులు ఆనందంలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఇండస్ట్రీలో కరోనా కారణంగా..దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌ�
మాస్క్ తయారు చేస్తే రూ.3కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం ఏంటని వండర్ అవుతున్నారా? నిజమే. మాస్క్ తయారు చేస్తే అంత మొత్తం ప్రైజ్ మనీగా ఇస్తారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్
వైఎస్ షర్మిల ఖమ్మం సభపై కరోనా ఎఫెక్ట్ పడింది. సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.