Home » covid 19
హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే.
అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు �
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 5వ అంతస్తులో
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ లేదా కర్ఫ్యూని ప్రభుత్వం విధించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంల�
andhrapradesh : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింద�