Home » covid 19
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో
ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరిం�
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడ�
భారత్లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 క�
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
BJP’s Pragya Thakur : బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో..ఆమె సిబ్బంది..హుటాహుటిన ముంబాయికి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. ముంబాయిలోని కోకిలాబెన�
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి.
Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కా
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా