covid 19

    కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఈ మూడు సైడ్ ఎఫెక్ట్‌లు కనిపిస్తే టీకా పని చేసినట్టే

    February 2, 2021 / 12:40 PM IST

    These 3 side-effects may mean your vaccine is working: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రోజూ లక్షలాది మంది టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నారు. కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ ల

    బడ్జెట్ 2021-22.. సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్

    February 1, 2021 / 12:51 PM IST

    big relief for senior citizens in union budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ

    అమెరికాకి పొంచి ఉన్న కొత్త రకం ముప్పు, ఏప్రిల్ నాటికి ప్రబలరూపం

    January 30, 2021 / 05:47 PM IST

    UK coronavirus variant to become more dominant in US: ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికాకి మరో ముప్పు పొంచి ఉందా? కొత్త రకం కరోనా వైరస్ అమెరికాని వణికించనుందా? ఏప్రిల్ నాటికి యూకే వేరియంట్ ప్రబలంగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా అంటువ్యా�

    ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన ఆసుపత్రికి WHO బృందం

    January 30, 2021 / 02:40 PM IST

    WHO team visits china hospital: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ పుట్టింది? అసలు వైరస్ ఎలా వచ్చింది? చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఏం జరిగింది? ఈ మిస్టరీని చేధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం రంగంలోకి దిగింది. వర్క్ ని స్టార్ట్ చేసింది. రె

    ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

    January 2, 2021 / 05:42 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక�

    Covid 19 Cases AP : 24 గంటల్లో 338 కేసులు, 328 మంది డిశ్చార్జ్

    December 31, 2020 / 06:05 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో

    AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

    December 30, 2020 / 05:28 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�

    COVID 19 in Telangana : 24 గంటల్లో 472 కేసులు, ఇద్దరు మృతి

    December 27, 2020 / 02:31 PM IST

    positive cases COVID 19 in Telangana : తెలంగాణ (Telangana) లో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. 509 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 84 వేల 863కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 76 వేల 753 ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 531 మందికి చేరుకుంది. 2020, డిసెంబ�

    ఆ 22 మందికి కరోనా పాజిటివ్

    December 24, 2020 / 08:13 AM IST

     

    COVID 19 in Telangana : భారీగా తగ్గిన కేసులు, 24 గంటల్లో 316, కోలుకున్నది 612 మంది

    December 21, 2020 / 10:03 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు (COVID 19 in Telangana) భారీగా తగ్గిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, నిబంధనలు పాటిస్తుండడంతో పాజిటివ్ కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 316 కేసులు నమోదు కాగా..612మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 81 �

10TV Telugu News