Home » covid 19
Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొ
Covid: కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తుందటంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్లో లక్ష�
covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�
COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, నిబంధనలు పాటిస్తుండడంతో పాజిటివ్ కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 384 కేసులు నమోదు కాగా..631 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 78 వేల 108 కు చేరాయి. కో�
https://youtu.be/z3zi-M8WjZo
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో 635 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 515కు చేరాయి. 565 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 992 ఉన్నాయి. నలుగురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 489 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 12
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 612 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 516కు చేరాయి. 502 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 427 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణ�
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 643 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 904కు చేరాయి. 805 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 925 ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 482 మందిక