Home » covid 19
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 637 మంది కోలుకు
Did the WHO know about Corona beforehand? : కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ముందే తెలుసా..? వైరస్ పుట్టుకకు కారణాలు తెలిసినా బయటకు చెప్పలేదా..? నిధులిచ్చే దేశాలు మహమ్మారి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదా..? సభ్యదేశాలపై కఠినంగా వ్యవహరించ
cine actors corona: మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కరోనా వచ్చినట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆచార్య షూటింగ్ సందర్భంగా కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే… తనకు పాజిటివ్ వచ్చిందని చిరు ప్రకటించా�
COVID 19 in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం పాజిట�
coronavirus big danger to india: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి తల�
coronavirus tension in ap government schools: ఏపీలోని స్కూల్స్లో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో విద్యార్ధులు స్కూల్కు రావాలంటేనే భయపడిపోతున్నారు. మొన్న ప్రకాశం.. నిన్న నెల్లూరు, చిత్తూరు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా… పాఠశాలల్లో కరోనా క�
Covid 19 Cases In Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 75 వేల 465 మంది శాంపిల్స్ పరీక్షించగా…2,477 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 2 వేల 701 మంద
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య
teachers students tested corona positive: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల