Home » covid 19
Telangana Assembly : మళ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే సోమ, మంగళవారాల్లో సమావేశాలు జరుపాలని అనుకొంటోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన అంశాల్లో మార్పులు చేయాలని యో�
india coronavirus: భారత్లో కరోనా తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు. ఇం�
Covid 19 Cases Decrease In Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) వైరస్ తగ్గుముఖం పట్టిందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆంక్షల నడుమ పండుగలు జరుపుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్ర�
US President Donald Trump surprises: కరోనాతో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… తన మద్దతుదారులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. కాసేపు కారులో తిరిగిన తర్వాత మళ్లీ హాస్పిటల్ లోపలికి వెళ్లారు. �
hyderabad city bus: హైదరాబాద్లో వారం రోజుల కిందటే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజధాని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా నగర వ్యాప్తంగా 25శాతం బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరి ఆర్టీసీ ఆశించినట్టుగా సిటీ బస్సులకు �
corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర
corona cases in telangana: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగే డెత్ రేట్ కూడా భారీగా తగ్గిందన్నారు. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరిగిందన్నారు. సెప్టెంబర్ నెలలో అతి తక్కువగా పాజిటివ్ పర్స
COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1,378 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,211 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 7 మంది మరణించారు. ఇప్పటి వరకు 1107 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,673గా ఉన్నాయి
vellampalli srinivas rao corona positive: ఏపీ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్�
ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు చనిపోతున్నా�