Home » covid 19
COVID-19 తీవ్రమైన కేసులతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరిన రోగులలో బలహీనమైన టైప్ I ఇంటర్ఫెరాన్ (IFN) సిగ్నలింగ్ ఉన్నట్లుగా రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. మాములుగా అయితే కరోనా రోగులు దాదాపు కోలుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వయస్స�
ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ విషయం చెప్పారు. మన ఇళ్లలో శుభ్రం చేసుకునేందుకు వాడే చీపురుతో కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి బయట చీపురు వాడితే… కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇ�
కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�
ఆత్మ నిర్భర్ భారత్తో చైనా వణికిపోతుంది. భారత్ను దెబ్బతీసేందుకు కుట్రల మీద కుట్రలు రచిస్తోంది. తాజాగా భారత్కు ఎగుమతి చేసే మెడిసిన్స్కి సంబంధించిన ముడిసరుకులపై భారీగా ధరలు పెంచాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 10 నుంచి 20శాతం ధరలు పెంచాలని భావ�
Covid-19 Rs 300 prescription: ఏపీ కోవిడ్ 19 కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రూ.300 ఖరీదు చేసే మందులతో కరోనాను నయం చేయొచ్చు అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లకు ఈ
అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�
ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�
భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే బ్రెజిల్ను దాటేసిన ఇండియా.. అమెరికాను కూడా వెనక్కు నెట్టేస్తుందా? అన్నట్లుగా దేశంలో కేసలు నమోదు అవుతూ ఉన్నాయిత. కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా భారత్ �
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర�
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. 300 మంది ఖైదీలు కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. దీంతో ఇటు ఖైదీలు అటు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో శి�