Home » covid 19
కరోనా వ్యాక్సిన్ లేట్ స్టేజ్ క్లినికల్ టెస్టులు నిర్వహించేందుకు మరికొన్ని దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్ బీజీ), సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ తెలిపాయి. వాటిలో సెర్బియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆ దేశాల్లో ఫేజ్ త్రీ ట�
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 8 నెలలుగా ఈ మహమ్మారి ప్రజలను పీడిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మందిని కోవిడ్ బలితీసుకుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�
ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 70వేలకు చేరువలో ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 59వేల 34
దురాక్రమణ కాంక్షతో రగిలిపోతూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం చైనాకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకి చెందిన యాప్ లను పెద్ద సంఖ్యలో బ్యాన్ చేసింది. దీంతో చైనాకు వేల క
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో రోజువారీ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 80వేలకుపైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళనక�
భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�
ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవునన�
అలబామా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. 1200మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అలాగే 166 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. అయితే, ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పొద్దని ప్రొఫెసర్లకు ఆదేశాలు అందడం