Home » covid 19
21 రోజులు నరకం చూశా..అన్నింటికంటే బలం అతి పెద్దది..ప్రతొక్కరికి కావాల్సింది ఇదే..కుటుంబ సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటోంది నటి జెనీలియా. కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో 21 రోజుల పాటు..అందరికీ దూర
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు �
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులు కంటైన్ మెంట్ ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిసరాలను పరిశ్రుభంగా ఉంచడం కోసం బ్లీచింగ్ చేయడం కామన్. బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారుల�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో రూ.2వేల 900 ఉన్న స్వాబ్ టెస్టు ధరను రూ.1900కు తగ్గించింది. అలాగే ప్రభుత్వం �
Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగ
కరోనా ప్రాణాంతకమే కానీ దాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. వైద్యుల సలహాలు పాటిస్తూ, మందులు, పౌష్టికాహారం తీసుకుంటే కొవిడ్ నుంచి సులభంగా కోలుకోవచ్చు. అది చిన్న పిల్లలైనా, ముసలి వాళ్లైనా.. కరోనా నుంచి బయటపడొచ్చు. అన్నింటికన్నా ముందు మనోస్థైర్�
కరోనా వైరస్ తీసుకొచ్చిన లాక్ డౌన్ ఎంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఈ లాక్ డౌన్ తో ఎంతోమంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ కష్టాల్లోనే ఎంతోమంది కష్టంతో పాటు ప్రతిభ కూడా వెలుగుల�
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుట్ల మండలం సున్నపురాళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత గంగిరెడ్డి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రి నుంచి ఒంటరిగా వ�