Home » covid 19
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�
దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీ బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సైతం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమె సోమవారం(ఆగస్టు 17,2020) రాత్రి ట్వీట్ ద్వ
విశాఖ జిల్లాలో ఓ నవ వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. వారందరికి కరోనా భయం పట్టుకుంది. కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడ�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమే. కానీ, చికిత్స తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద విషయమేమీ కాదు. 90ఏళ్ల వృద్ధులు కూడా కొవిడ్ ను జయిస్తున్నారు. కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవన్నీ కళ్లారా చూస్తున్నా, వింటున్నా.. కొందరిలో మార్పు రా�
ఇప్పటికే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు ఇది సీజనల్ వ్యాధుల సమయం. దీంతో జనాలు హడలిపోతున్నారు. జ్వరం వస్తే ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా వర్సి�
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్డ్ రెస్పిరేటర్స్ కలిగి ఉన్న ఎన్ 95 మాస్కుల వినియోగంపై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వాటిని వాడకుండా నిషేధిస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జా
ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భా
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�