Home » covid 19
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగ�
కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పుడు పెయిన్ కిల్లర్ ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడటం మరింత ప్రమాదానికి దారి తీస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుందనే భయాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మా�
చైనాలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. సీ ఫుడ్ (సముద్ర ఆహారం) ప్యాకింగ్ పై మళ్లీ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా దిగుమతి చేసుకున్న ప్రోజన్ సీఫుడ్ ప్యాకింగ్ పై రెండోసారి కరోనా వైరస్ జాడలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ స
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ పరిస్థితి తదితర వివరాలను ఆయన వెల్లడించారు. పొరు�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వ్యాక్సిన్ రేసులో రష్యా ముందడుగు వేసింది. కొవిడ్-19 వ్యాక్
రష్యా ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ఇదివరకే ప్రకటించింది. కాగా, రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద
మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తే కరోనా మరణాలను తగ్గించొచ్చని, 40శాతం వరకు మరణాలు తగ్గిపోతాయని అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఇటీవల ఓ అధ్యయనం చేశారు. మాస్కులు మేండటరీ చేయక ముందు, చేశాక పరిస్థితుల్లో మార్పులను గమనించారు. అమెరికాలో బహిరంగ ప్రదే
కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని అందరూ భావిస్తున్న ప్రస్త
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�