Home » covid 19
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..2020, ఆగస్టు 06వ తేదీ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుక
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(ఆగస్టు 3,2020) కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయ�
ప్రస్తుతం COVID-19 మహమ్మారి ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని మనకి తెలుసు. కానీ ఒక అధ్యయనంలో పరిశోధకులు మరో కొత్త విషయాన్ని నిర్ధారించారు. అదేంటంటే.. చెవుల ద్వారా కూడా వ్యాపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. చెవి లోపల వెనుక భాగంలో మె�
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వాలు తర్జనభర్జన ప
కరోనా నేపథ్యంలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది. క్లాసులకు అటెండ్ కావాలంటే ప్రతి స్టూడెంట్ మూడు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఏ విధం
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిల�
కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..ఆవిరితో సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. దివ్య ఔషధంగా పనిచేస్తోందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఈ అలవాటు కరోనా చికిత్సలో అద్బుతంగా పనిచేస్తోందని, తాము చేసిన పరిశోధనలో సత్ఫలితాలు ఇచ్చినట్�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ రేసు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే పలు సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ మొదలు పెట్టేశ�