Home » covid 19
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
2019 డిసెంబర్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ ఇప్పుడు దాదాపు 200లకు పైగా దేశాలకు విస�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. అలాంటి దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కలకలం రేగింది. నార్త్ కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ క
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 11 వేల మంది కరోనా పేషెంట్స్ ఎక్కడున్నారనే దానిపై సమాచారం తెలియకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంటోంది. కరోనా సోకిన వారు చికిత్స తీసుకోకుండానే..పారిపోతూ..ఇతరులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. అత్యంత భయంకరమైన పర
సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగిం�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద
హైదరాబాద్ లో కరోనా బాబా వెలిశాడు. మాయలు, మంత్రాలు, శక్తులతోనే కరోనాను నయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40వేల నుంచి 50వేలు వసూలు చేశాడు. కరోనా బాబా లీలల గురించి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమో�