covid 19

    గుడ్ న్యూస్, 18కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండొచ్చు, థైరోకేర్ డేటా

    July 21, 2020 / 11:57 AM IST

    భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్న వేళ.. థైరో కేర్(Thyrocare) అనే ప్రైవేట్ ల్యాబ్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ప్రజలకు ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మ�

    వాల్వ్డ్ ఎన్‌-95 మాస్కులు వాడొద్దు, కరోనా సోకే ప్రమాదం ఉంది

    July 21, 2020 / 08:37 AM IST

    ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �

    Telangana Coronavirus..ఎక్కడ ఎన్ని కేసులు

    July 21, 2020 / 06:19 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�

    రూ.5వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ను రూ.30వేలకు అమ్మకం, హైదరాబాద్‌లో కరోనా డ్రగ్స్ దందా

    July 20, 2020 / 12:55 PM IST

    కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. న

    కరోనా ఎఫెక్ట్, భారీగా పెరిగిన నాటుకోడి ధర, కిలో రూ.500 పైనే

    July 20, 2020 / 11:49 AM IST

    కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�

    3నెలల వ్యవధిలో 2సార్లు డాక్టర్‌కు కరోనా పాజిటివ్

    July 20, 2020 / 11:21 AM IST

    ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్ట

    భారత్‌లో 11లక్షలు దాటిన కరోనా బాధితులు, ఒక్కరోజే 40వేలకుపైగా కొత్త కేసులు

    July 20, 2020 / 10:09 AM IST

    భారత్‌లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 1296 కేసులు

    July 20, 2020 / 06:27 AM IST

    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�

    హాలో జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..మోడీ ఫోన్

    July 20, 2020 / 06:10 AM IST

    హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడా�

    భారత్‌లో కరోనాకు కళ్లెం వేయాలంటే, ఇవి రెండే మార్గాలు

    July 19, 2020 / 01:05 PM IST

    భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�

10TV Telugu News