Home » covid 19
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరోసారి 19 వందలకు పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం(జూలై 14,2020) బులిటెన్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22వేల 670 మంది నమూనాలు పరీక్షించగా 1,916 పాజిటివ్ కేసులు నిర�
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదు�
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచదేశాలు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మా�
ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�
[lazy-load-videos-and-sticky-control id=”YnAkD9m5DMY”]
హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు పోలీసులు. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకాలప�
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత