Home » covid 19
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల స�
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు చికిత్స చేయాలని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్ర
దేశమంతా కొవిడ్ 19కు మందు కనిపెట్టే ప్రక్రియలో భాగంగా ఆదివారం కేంద్రం హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మహమ్మారి ముగింపు కోసం వ్యాక్సిన్ టెస్టుల ఆరంభం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96
హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే(Thumbay Hospital New Life) ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఆ ఆసుపత్రి పేషెంట్లను నిలువునా దోపిడీ చేస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు అక్షరాల రూ.1.15�
సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యాజమాన్యాలు ఏ విధమైన కరోనా జాగ్రత్తలు తీసుకుంటాయి? ప్రేక్షకులకు ఎలాంటి భరోసా ఇస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు పీవీఆర్ సినిమాస్ సమాధానం ఇచ్చింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఒకవేళ థి�
కరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ముంబయిలో రె�
హైదరాబాద్లో కొత్త తరహా దందా మొదలైంది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. డబ్బు ఆశతో కొందరు వ్యక్తులు కొత్త దోపిడీకి తెరలేపారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని తమకు అనుకూలంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటి వారి అవసరా�
జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రేటర్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్డౌన్ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాల�