Home » covid 19
దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు టీవీ నటి నవ్య స్వామి కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కరోనా పాజిటివ్ వచ్చినందుకు నేనేం సిగ్గు పడటంలేదు. ఈ వి�
ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు అందిస్తోంది
హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ �
బీహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి చేసుకున్న పెళ్లి ఆ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది. పెళ్లయిన తెల్లారే కరోనాతో పెళ్లికొడుకు చనిపోయాడు. పెళ్లికి వచ్చిన అతిథుల్లో 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పెళ్లయిన
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి రికార్డు స్తాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 18వేల 653 కొత్త కేసులు, 507 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 85వేల 439కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు(జూలై 1,2020) కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు ఈ భేటీల�
కండలు తిరిగిన బాడీ బిల్డర్ కావొచ్చు, మహా మల్లయోధుడు కావొచ్చు.. ‘డోంట్ కేర్’’ అంటోంది కరోనా. ఎవరైనా నాకు ఒక్కటే. అటాక్ చేశానంటే ప్రాణం తీస్తా లేదా ఏనుగులా ఉండేటోడిని కూడా పీనుగులా చేసిపోతానంటోంది. జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్ప
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లు�
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య 14వేలు దాటింది. తాజాగా 704 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటిలో విదేశాలకు చెందిన 5, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా.. రాష్ట్రంల�
ప్రపంచానికి మరో ప్రమాదకర వైరస్ ముప్పు పొంచి ఉందా? కరోనా లాగే ఆ వైరస్ కూడా మానవాళికి మహమ్మారిగా మారనుందా? ఆ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా దె