Home » covid 19
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు. జూన్ 27 24,458 మందిక�
కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుం�
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను
cరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ‘నిపా యువరాణి’ మరియు ‘కోవిడ్ రాణి’ అని పిలవవచ్చు. ఆమె పనిని కేవలం పిఆర్ ఎక్సర్ సైజ్ అని ఎగతాళి చేయవచ్చు. కానీ COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ఆమె చేసిన కృషికి ప్ర�
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు
తమిళనాడులో లాకప్ డెత్ జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత షాపు తెరిచారనే కారణంతో ఒక కలప వ్యాపారిని తూతుక్కుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి అరెస్టు విషయం విచారించేందుకు స్టేషన్ కు వెళ్లిన అతడి కుమారుడిని కూడా పో�
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(జూన్ 22,2020) కోఠిలోని