Home » covid 19
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
టైటిల్ చూసి షాక్ తిన్నారా? పిల్లి వల్ల గర్భం దాల్చడం ఏంటి? అనే అనుమానం కలిగింది కదూ. నిజమే, అలాంటి సందేహాలు, అనుమానాలు కలగడంలో తప్పులేదు. ఆ భర్త వాదనలోనూ తప్పు లేదు. అసలేం జరిగిందంటే.. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ ధరించాడు: కొన్ని సంఘటన�
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్ కేసులు బయటపడ�
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపనుందా? ఆరోగ్య పరంగా కొత్త సమస్యలు తీసుకురానుందా? ఊపిరితిత్తుల మీద కన్నా గుండె మీదే ఎక్కువ ప్రభావం చూపనుందా? గుండె వైఫల్య రోగుల తరాన్ని సృష్టించనుందా? అంటే
ఢిల్లీలోని సినిమా హాళ్లు రెడీ అవుతున్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే పనిలో పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 5 నెలలుగా సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్ లు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా అన్ లాక్ 3లో భాగంగా సినిమా హాళ్లకు కేంద్రం పరిష్మ
యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు టీకా వస్తుందా, ఎప్పుడెప్పుడు కరోనా నుంచి విముక్తి లభిస్తుందా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. కాగా పలు కంపెనీలు ఇప్పటికే టీకా తయారీలో విశేషమైన ప్రగతిని సాధించ�
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె