Home » covid 19
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల
కామాంధులు బరి తెగిస్తున్నారు. చివరికి కరోనా పేషెంట్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. చికిత్స పొందుతున్న విషయం కూడా పట్టకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్�
COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బ�
Rbi loan moratorium extension: లోన్ మారిటోరియపై తుది నిర్ణయం తెలిపేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గడువు ఇచ్చింది. కాగా, ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్పింది. లోన్ మారిటోరియంపై మీ నిర్ణయం ఏంటో తెలపాలని కేంద్రాన్ని అడిగింది. ఇందుకోసం రెండు �
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ లేదా మందు వచ్చే వరకు ముందు జాగ్రత్తలు పాటించాలని, కరోనా బారి నుంచి �
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో ఊహించని �
కరోనా వైరస్ కామాంధులకు భలే కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఒక కామాంధుడు మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే….. కేరళలో 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి చేసాడు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే…. కేరళలో �
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు ఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ, సమాచార శాఖ సెక్రటరీతో ఆలిండియా సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపారు. ఈ చర్చలో ఆలిండియా ఫిలిం ఫెడరేషన్ �
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను, ప్రేమానురాగాలను దూరం చేస్తోంది. మనుషులను ఎంత కఠినాత్ములుగా మారుస్తోందంటే, ఏకంగా కన్నవారినే రోడ్డున వదిలేసేంతగా. కరోనా సోక