Home » covid 19
COVID 19 in Telangana : తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయా? గత 24 గంటల్లో 721 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేల 261కు చేరాయి. 753 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 66 వేల 120 ఉన్నాయి. ముగ్గురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 480 మంది�
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. 948 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 69 వేల 223 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 57 వేల 27
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. 952 మంది కోలుకున్నారని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 68 వేల 418 ఉండగా..కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 56 వేల 33
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి 600 నుంచి 800 మధ్యే కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 761 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది.
Sputnik V vaccine: మోడెర్నా, ఫైజర్ టీకాల కంటే తమ వ్యాక్సిన్ ధర తక్కువగానే ఉంటుందని స్పుత్నిక్-వీ తయారీ సంస్థ ప్రకటించింది. ఫైజర్ టీకా ధర ఒక వెయ్యి 400 రూపాయలుగా .. మోడెర్నా ధర 2 వేల రూపాయలుగా ఉండనున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఇవి రెండు డోసుల్లో తీసుకోవాల
corona third wave: కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపానికి హడలెత్తిపోతున్న యూరోప్ దేశాలకు థర్డ్ వేవ్ ముంపు పొంచి ఉందా..? పరిస్థితి మరింత దారుణంగా మారనుందా..? ఊహించడానికే నమ్మకం కాని రీతిలో యూరోప్ను కరోనా అల్లకల్లలోం చేయనుందా..? అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచ
COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి చేరుకొంటోంది. గత 24 గంటల్లో 602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 1, 015 మంది కోలుకున్నారని, ముగ్గురు �
india corona vaccine: కరోనా కల్లోలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందా? ఆదమరిస్తే అంతే సంగతులా? అంటే..కరోనా కేసుల సంఖ్య చూస్తే..అలానే అన్పిస్తోంది..అమెరికాలో ఒక్క రోజులోనే లక్షలకి లక్షలమంది వైరస్ బారిన పడుతుంటే.. మన దేశంలోనూ సెకండ్ వేవ్ పొంచి ఉందంటున్నార
Ahmedabad Metro services : కరోనా వైరస్ విస్తరిస్తుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి