Home » covid 19
Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సం�
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�
229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు స�
Flesh-eating Buruli ulcer cases: యావత్ ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు బయటపడుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో మరో కలకలం రేగింది.
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
prime minister key comments on corona virus: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాతో సహజీవనమే అని ప్రజలకు స్పష్టం చేశారాయన. మరో దారి లేదన్న ఆయన.. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి ఉంటుంద
not to talk in restaurants, japan new rule: కరోనా మహమ్మారి వెలుగుచూసి ఏడాదికిపైగా అవుతోంది. యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తోంది. అయినా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా.. కరోనాలో కొత్త రకాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్�
Suriya: ప్రపంచం మొత్తాన్ని వణికించి.. ఇళ్లలో కూర్చోబెట్టిన మహమ్మారి కరోనా వైరస్.. ఇంకా అక్కడో ఇక్కడో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అప్పుడు వేలల్లో నమోదయ్యే కేసులు సున్నా తగ్గించి వందల్లో నమోదవుతున్నాయంతే. ఇటీవల తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి సెలబ్రిటీ�
Herd Immunity: దేశ రాజధాని ఢిల్లీలో రీసెంట్గా యాంటీబాడీ టెస్టింగ్ డేటా జరిగింది. దానిని బట్టి చూస్తే ఇండియాలో.. అతి త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీ రాబోతున్నట్లు అనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆగష్టు 2020 నుంచి యాంటీబాడీలు టెస్టులు రెగ
Hyderabad Private Schools Negligence: కరోనా ప్రాణాంతక వైరస్. ఏడాది కాలంగా వింటున్న మాట ఇది. ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల 50లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 22లక్షల మంది ప్రాణాలను కబళించింది కరోనా వైరస్. అంతటి ప్రాణాంతక వైరస్ కాబట్టే, దేశ విదేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయ�