Home » covid 19
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి పరిస�
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుతమైన ఫలితాలు ...
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటి�
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు కరోనా బ
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే, పలు రాష్ట్రాల్లో లా�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్య�
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
covid 19 experts say use ct scans x rays avoid false negative : కరోనా లక్షణాలు వస్తే వెంటనే టెస్ట్ లు చేయించుకోవటం చాలా మంచిది. అలా చేయించుకున్నాక టెస్ట్ రిపోర్టు నెగిటివ్ అని తేలితే ఎంతో సంతోషం కలుగుతుంది. హమ్మయ్యా..నెగిటివ్ వచ్చింది అని హ్యాపీగా..రిలాక్స్ గా ఫీల్ అవుతాం. కానీ ఆ ర�
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడి�
కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ