Home » covid 19
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ను మే 30 వరకు పొడిగిస్తున్నట�
TS Covid-19 : తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 3,982 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వివరిచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్ సోకి 27 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కు చికిత్స పొంది మరో 5,186 మంది కోలుకుని ఇళ్ళ
లాక్ డౌన్ తో తెలంగాణలో మరోసారి కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.
వాళ్లిద్దరూ కవలలు. మూడు నిమిషాల తేడాతో అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రయోజకులూ అయ్యి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టారు. అంతా సంతోషమే నిండిన సమయంలో కరోనా కన్ను ఆ ఆనందమైన కుటుంబం మీద పడింది. అంతే ఆ ఇద్దరు కవల పిల్లలక�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకునే వీలు లేకుండా పోయింది. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్�
కరోనా చికిత్స కోసం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా తగ్గుతుంది..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు నెత
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై భార్య డెలివరీకి కూడా డబ్బులు లేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.
కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.