Home » covid 19
ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెప
మన దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభించే చాన్సుందా? నవంబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా? అంటే, అవుననే అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్
కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రి�
అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన
ఈ కరోనా రోజుల్లో రకరకాల మాస్కుల్ని చూసి ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ సాధువు పెట్టుకున్న మాస్క్ ను బహుశా ఎక్కడా చూసి ఉండరు. కలర్ ఫుల్ తో మార్కెట్లో ఫేస్ మాస్కులు కనిపిస్తున్నీ ఈ కరోనా సమయంలో యూపీలోని ఓ బాబా మాత్రం ఖరీదైన మాస్కులు పెట్టుకు�
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు
తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే