Home » covid 19
యూనిట్లో ఎవ్వరూ కోవిడ్ బారిన పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్న హీరో టామ్ క్రూజ్ ఇప్పుడు తనే డేంజర్లో పడ్డారు..
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేశారు..
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్ - దిశా పటానిపై ముంబై పోలీసులు కేసు ఫైల్ చేశారు..
‘కలైమామణి’ శ్రీ పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నైలో బుధవారం రాత్రి 9 గంటలకు పరమపదించారు..
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు గురించి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్
నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తి�