Home » covid 19
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖ�
కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగవిప్పిన ఫంగస్ లు జనాలను జంకేలా చేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంటే, కరోనా సోకని వారినీ భయపెడుతోంది వైట్ ఫంగస�
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటిన్నర సంవత్సరంలో ప్రపంచాన్ని రెండు సార్లు చుట్టేసిన ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం వణికిపోయిన పరిస్థితిని మనం చూశాం. ఇప్పటికీ విస్తృత వ్యాప్తి కొనసాగిస్తున్న క�
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండి
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్
Performed Last Rites: కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరిగింది. కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 300లకు పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహి�
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి �