Home » covid 19
షూటింగ్స్ లేవ్.. సినిమాలు లేవ్.. రిలీజ్లు లేవ్.. ఇవన్నీ లేకపోతే ఖాళీగా ఉండి ఏం చేస్తారు పాపం హీరోయిన్లు..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు..
లాక్డౌన్ స్టెప్ బై స్టెప్ అన్లాక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్, రిలీజెస్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్..
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది..
హోంబలే సంస్థ.. రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, 20 ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లోని 3200 మంది సభ్యులకు రూ.35 లక్షల సాయాన్ని అంది�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది..
కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో
అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్న అభిమానులను అభినందించారు మెగా పవర్స్టార్ రామ్ చరణ్..
దర్శకుల సంఘంలోని ఔత్సాహిక దర్శకులకు, రచయితలకు, మా అసోసియేషన్లో మెంబర్స్కి నిత్యావసరాలను అందించారు..