Home » covid 19
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్
కరోనా పుట్టిన చైనా మొదట్లో మహమ్మారిని ఎలా కంట్రోల్ చేసిందో తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి దేశంలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ కు కూడా అలాగే చెక్ పెడుతోంది..
కరోనా నుంచి కోలుకుని ఎవరెస్ట్ శిఖరంపై భారత మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించి రాజస్థాన్ అధికారి అందరి ప్రశంసలు అందుకున్నారు.
కరోనా తరువాత ఎక్కువమంది మహిళలు సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గైనకాలజిస్టుల వద్దకు వస్తున్న మహిళల్లో సర్వికల్ కేసుల నిర్ధారణ కావటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రపంచం మీద దండెత్తుతుంటే.. వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరోవైపు వైరస్ సోకిన వారిని మహమ్మారి నుండి త్వరితగతిన
వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు తమ సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కాదు.. తోటివారికి కూడా ప్రమాదకారులుగా మారుతున్నారు.
కరోనా అనే అనుమానంతో ఉన్నా.. టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ పాజిటివ్ పేషెంట్లతో కలిసి నిల్చొంటే లేని వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని టెస్టింగ్ కే వెళ్లకుండా ఉండిపోతున్నారు.