Home » covid 19
మళ్లీ పడగ విప్పుతున్న మహమ్మారి
ప్రముఖ తమిళ నటుడు, పాపులర్ కమెడియన్ వడివేలు కరోనా బారినపడ్డారు..
దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే..
విశ్వనటుడు కమల్ హాసన్ తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు..
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 150 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా
రష్యాని కరోనా మహమ్మారి గడగడలాడించేస్తోంది. ఒక్కరోజులోనే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా..1,159 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఓ ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.