Home » covid -19
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో పాల్గొనేందుకు జో బిడెన్ భారతదేశ పర్యటనకు ముందు అతిని భార్య, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ కొవిడ్ బారిన పడ్డారు. అమెరికా దేశంలో మళ్�
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా భారత్లో అదుపులోనే ఉంది. ఇటీవల కేసుల ఉధృతి పెరుగుతుందని అనిపించినప్పటికీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజువారి కేసులు మూడు వేలలోపే నమోదవుతున్నాయి. అయితే ...
గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
ఇతర దేశాల నుంచి వస్తే తప్పా, ద్దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా..అలంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్ - జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని పేర్కొన్నారు
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 22,610 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది.
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపారు.
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం.. మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చితే సెకండ్ వేవ్ ప్రభావం మహిళలపై అధికంగా పడింది. తెలంగాణ
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని, సభలు కూడా పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.