Home » Covid-19 Care Centers
మూడవ దశలో కరోనా చిన్నారుల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై విజృంభించే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న 23 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.