ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సందర్శించారు.
FIR Against 4 Journalists నలుగురు జర్నలిస్టులపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఓ వైపు ఆ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుంటే, అక్కడి కల్బుర్గిలోని కరోనా రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ హాస్పిటల్ ల�