COVID-19 impact

    రూ. లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

    March 26, 2020 / 08:09 AM IST

    కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కోవిడ్ 19 వల్ల తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడుతుంది.  ఈ క్�

10TV Telugu News