-
Home » Covid-19 in Kumbh Mela
Covid-19 in Kumbh Mela
కుంభమేళాలో కరోనా కల్లోలం.. 5 రోజుల్లోనే 1700 కేసులు
April 15, 2021 / 07:52 PM IST
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751