Home » covid-19 infections
ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంది.(Covid Cases Rise)
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం తెలిపింది. ఆసుపత్రులు/ హోం క
దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం రోజువారీ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 134 కే�
గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది...
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గిపోతూ వస్తోంది. మరోవైపు 10శాతానికి పైగా సంక్రమణ రేటు ఉన�
భారత్లో కరోనా కట్టడికి ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్కు చెందిన సిటిజన్స్ కమిషన్ కీలక సూచనలు చేసింది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన తక్షణ చర్యలను సూచిస్తూ.. యామిని అయ్యర్ నేతృత్వంలోని ఓ బృందం లాన్సెట్లో వ్యాసాన్ని ప్రచురించింది. ఇంద�
పాకిస్తాన్ లోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ కరోనావైరస్ నిర్ధారణ కావడం లేదు.
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే...దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Covid-19 Delhi weddings markets : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు. కరోనా మరణాల సంఖ్య 100కు చేరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్ల�