-
Home » COVID-19 Lockdown
COVID-19 Lockdown
Google Pay Recharge : గూగుల్ పేతో మీ జియో, ఎయిర్టెల్ నెంబర్లకు రీచార్జ్ చేసుకోండిలా..!
ఈజీ రీచార్జ్ చేసుకునేందుకు డిజిటల్ యాప్స్ రెడీగా ఉన్నాయి. అందులో Google Pay యాప్ ఒకటి.. ఈ యాప్ ను మొబైల్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే చాలు.. మీ మొబైల్ నెంబర్ దేనికైనా రీచార్జ్ చేసుకోవచ్చు.
Kerala Covid-19 Lockdown : కేరళలో మరోవారం కొవిడ్-19 లాక్డౌన్ పొడిగింపు
కేరళలో మరో వారం కొవిడ్-19 లాక్ డౌన్ పొడిగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా దాదాపు 7వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గడం ఇదే తొలిసారి..
TS-CET Apply Dates : టీఎస్ సెట్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. గతంలో జూన్ 15 వరకు గడువు ఉండగా.. ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు.
Indian States Lockdown: జూన్ 7 నుంచి లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్న రాష్ట్రాలు ఇవే..
భారతదేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనావైరస్ కేసులు తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి.
జూన్ 1నుంచి లాక్డౌన్ ఉండదు.. ఆగస్ట్ నుంచి వ్యాక్సిన్!
కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది.
Lockdown In Telangana: తెలంగాణలో లాక్డౌన్.. రేపటి నుంచే అమల్లోకి!
Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. 22తేదీ వరక�
డిసెంబర్ 4 నుంచి మూవీ థియేటర్లు రీఓపెన్
Movie theaters set to open in Hyderabad: నిరీక్షణ ముగిసింది.. హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం (డిసెంబర్ 4) నుంచి మూవీ థియేటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. సినిమా థియేటర్లు మూతపడటంతో గత ఎనిమిది నెలలుగా సినీరంగంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ మహమ్మారీ ప్రభావంతో దేశ వ్యాప్తం
పాత రోజులు వస్తున్నాయి, నగరాల్లో ఫుల్ రష్, కరోనా నుంచి తేరుకున్న నగరం
hyderabad city rush after covid 19 lockdown : మళ్ల పాత రోజులు వస్తున్నాయి. కరోనా భయం నుంచి నగర వాసులు తేరుకున్నారు. ఆరు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన జనాలు..రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ అదుపులోకి వచ్చింది. ప్రజలు కూడా నిబంధనల�
జిమ్లో వ్యాయామం చేస్తున్న 11మంది అరెస్ట్, కరోనా కాలంలోనే కసరత్తులు కావాల్సి వచ్చాయి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
కరోనా లాక్డౌన్లో భారతీయులు 308,000 TB ఇంటర్నెట్ డేటా వాడేసారు!
దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్డౌన్తో భారత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో అంతా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు