Home » Covid-19 pandemic
లాక్ డౌన్ సమయంలో కొడుకును రక్షించడానికి ఆ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా బోధన్ నుంచి నెల్లూరుకు వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి వార్తల్లోకి ఎక్కింది. మళ్లీ ఇప్పుడా ఆ తల్లికి...
ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వ్యాపారులు ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా ఇంకా తగ్గనేలేదు.. ఇప్పుడు మరో కొత్త NeoCoV వైరస్ పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఇది ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారంటే..?
కరోనా వైరస్ పలు స్టేజీలలో ఉంటుందని తెలిపారు. కరోనా కట్టటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే...
గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా
విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు...
డిస్పోజల్ బెడ్ షీట్లను అందించిందుకు చర్యలు తీసుకొంటోంది. వీటితో పాటు టూత్ పేస్టు, మాస్క్, బెడ్ షీట్లను కూడా అందించనుంది.