Home » Covid-19 pandemic
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇదే సమయాన్నే సైబర్ నేరగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. అంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి.
ప్రపంచ నేతల సదస్సులో ప్రధాని మోదీ సహా 120కిపైగా దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాల్గొంటారు. సోమవారం సాయంత్రం కాప్26 సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
భారత రైల్వే శాఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీర్ఘకాలంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాలి. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఇటీవలే కొత�
కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలను దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు జాయ్ సంస్థ వ్యవస్థాపకులు జైశర్మ. డెహ్రాడూన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే 20మంది పిల్లలను దత్తత తీసుకుంది.మరో 80మంది పిల్లలను దత్తత తీసుకోనుంది.
దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా ఇందన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొవడం సవాల్ మారుతోంది.
మిడతల విషయంలో ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా - పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రిక�
కోవిడ్ -19 మహమ్మారి మూడవ వేవ్కు కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్రలో చాలా జిల్లాల్లో ఆంక్షలను సడలించిన ఒక నెల కన్నా తక్కువ వ్యవధిలోనే మళ్లీ చర్యలను చేపట్టింది.
ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా డేగా నిర్వహించుకుంటారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగా..2021, జూన్ 21వ తేదీ సోమవారం ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవ కార�
గంగా దసరా, నిర్జల ఏకాదశి సందర్భంగా హరిద్వార్ లో నిర్వహించనున్న గంగా నదీ స్నానాలను రద్దు చేశారు. కొవిడ్ వ్యాప్తి పెరగకూడదనే ఉద్దేశ్యంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. హరిద్వార్ కు ఎక్కువ సంఖ్యలో హాజరుకాకూడదని అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంద�
కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.