Home » Covid-19 pandemic
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా.. గోల్డ్ హాల్ మార్క్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బంగారం హాల్ మార్కింగ్ ఈరోజు (జూన్ 15) నుంచి తప్పనిసరి కానుంది. గతంలో ఈ గడువు జూన్ 1వరకు ఉండగా.. ఇప్పుడు దీన్ని జూన్ 15కు పొడిగించారు.
EPFO ఫండ్స్ అప్లై చేసుకున్న కొన్ని గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. నాన్ కోవిడ్ క్లయిమ్ లను ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ ప్లాన్ చేస్తోంది. ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను తీసుకువచ్చ�
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
కరోనా సెకండ్ వేవ్ పై పోరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రంగంలోకి దిగింది. అత్యాధునిక టెక్నాలజీతో మూడు రకాల వెంటిలేటర్లను ఇస్రో తయారుచేసింది.
కోవిడ్ రకరకాల కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ సమస్య కలవరపెడుతుంటే.. కొత్తగా ప్లేట్లెట్స్ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈ సమస్యకు కారణమని తేల్చారు.
కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
COVID-19 మహమ్మారి కారణంగా ఉద్యోగుల పనివిధానంలో చాలామార్పులు వచ్చాయి. ఉద్యోగుల్లో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తుంటే.. మరికొంతమంది ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు.
కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్.. తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ ను 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శానిటైజర్ విభాగంపై దాడి చేశారు. పెద్ద మొత్తంలో మిథనాల్ వాడుతున్నట్లు గుర్తించారు.