Home » Covid-19 pandemic
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ
యువ తేజం, జాతీయ స్థాయి షూటర్ కోణిక లాయక్ (Konica Layak) ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలోని బాలీలో తన హాస్టల్ లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో రేపటి నుంచి నుంచి స్కూళ్లు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజా వార్నింగ్ ఇచ్చారు. ఒమిక్రాన్ తన గమనాన్ని మార్చగలదని..
కోవిడ్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పారు బిల్ గేట్స్..అప్పటి వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు.
తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వర్క్ ఫ్రమ్ హోం (WFH) కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు ...
ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెలువరించింది.