Home » COVID-19 RT-PCR test
ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.
500లకు పైగా ఫేక్ కరోనా నెగటివ్ సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో స్మగ్లర్లతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు