Home » Covid-19 TesT
కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు...
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...
Coronavirus: Sniffing coffee could predict COVID-19 Test Instantly
ప్రస్తుతం కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడాన�
ఢిల్లీ నుంచి మీరు లండన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్ ఫ్లైట్ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా ల�
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
యూకేలో జీరో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020 నుంచి జీరో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 28 రోజుల్లోపు కొత్తగా ఎలాంటి కొవిడ్ మరణాలు నమోదు కాలేదు.
కరోనా లక్షణాలు ఉన్నాయా? టెస్టు చేయించుకోవడం ఆలస్యమవుతోందా? అయితే వెంటనే కరోనా ట్రీట్ మెంట్ మొదలు పెట్టేయండి.. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది జాగ్రత్త..
Robo: కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉంటుండగా టెస్టులు చేయడానికి కూడా వైద్యులు భయపడుతున్నారు. పకడ్బంధీగా జాగ్రత్తలు తీసుకుని టెస్టులు నిర్వహిస్తున్నారు. అది కూడా కొన్ని గంటల సమయం తర్వాత ఫలితాలు వస్తున్నాయి. దీనిని అధిగమించడానికి ఈజిప్ట్ ఇంజి�
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటి