Home » COVID-19 tests
గూగుల్ ఇకపై ప్రతి వారం తమ ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్లో గూగుల్ ఆఫీసుల్లోకి..
మరోసారి ప్రపంచాన్ని కోవిడ్ టెన్షన్ పెట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.
కరోనా టెస్టును మధ్యాహ్నం సమయంలోనే చేయించుకోవాలంట.. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయంటోంది కొత్త స్టడీ. మధ్యాహ్నం వేళ కరోనా టెస్టు చేయించుకుంటే ఫాల్స్ నెగటివ్ రిజల్ట్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయని తేలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �
కరోనా పరీక్షలు చేయటంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికే పలు పరీక్షా కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు చేస్తుండగా..వాటి సంఖ్య సరిపోవటంలేదు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
సంపద రావాలని, ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది జంతువులను బలి ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. బలి ఇవ్వడం వల్ల అంతా మేలు జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాగే..కొంతమంది గుడ్లగూబను బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు 11 మందిని అదుపులోకి
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే ప్రతి ఒక్కరిలో అనుమానంతో కూడిన భయం మొదలైపోయింది. దీంతో ప్రభుత్వం కరోనా టెస్టులు చేసేందుకుగానూ రాష్ట్రాలకూ ప్రత్యేక అనుమతులిచ్చేసింది. డిమాండ్ను బట్టి కరోనా టెస్టుకు భారీ మొత్తంలో ఫీజ�