Home » covid 19 third wave
బీహార్ లో 24 గంటల్లోనే భారీగా కరోనా కేసులు నమోదు కావటంతో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
కరోనా థర్డ్ వేవ్ రాబోతోంది అనేది కరెక్ట్ కాదన్నారు ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్. అది ఆల్రెడీ ముంబైలో ఉందన్నారు.
దడపుట్టిస్తున్న 'డెల్టా'... లాక్డౌన్ దిశగా దేశాలు..!
థర్డ్ వేవ్ దూసుకొస్తోంది
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది.
భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, వచ్చే అక్టోబర్ నెలలో భారత్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఇండియాకు ఉందని రాయిటర్స్ సంస్థ అంచనా వేస్�
భారత్ కు మరో ముప్పు.. 98 రోజులు కరోనా థర్డ్ వేవ్
మన దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభించే చాన్సుందా? నవంబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా? అంటే, అవుననే అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.