Home » COVID-19 vaccine
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మహమ్మారిని అంతంచేసేందు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆక్స్ఫోర్డ్ శాస్త్రవేత్తలు ఈ పనిని ముమ్మరం చేస్తున్నారు. ఆ�
Russia Corona vaccine: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్ను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ మేర�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశ�
గతేడాది చివర్లో తొలిసారిగా చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా సహా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్�
కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పరిశోధకులు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి నుంచే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. జనవరి 10న చ�
భారతీయులకు శుభవార్త. దేశంలో రెండో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హ్యుమన్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్ ఆమోదం కూడా లభించింది. ఇక హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించడమే మిగిలింది. అహ్మదాబాద్కు చెందిన Zydus Cadila Healthcare Ltd అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కరోనావైరస్ �
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రయోగాత్మకంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు ఓ నివేది�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని, రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ
పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. కరోనాకు ఇప్పుడు ఎలాంటి మందు లేదు. లాక్ డౌన్ ఒక్కటే కరోనాను కంట్రోల్ చేయగల ఆయుధం. అదే తాత్కాలిక మందు కూడా. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు న�