Home » COVID-19 vaccine
కరోనా వైరస్ బారినపడి ప్రపంచంలో ఇప్పటిదాకా ఆరు లక్షల మందికిపైగా చనిపోయారు. కోటిన్నర మందికిపైగా మహమ్మారి బారిన పడ్డారు. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో పుట్టిన కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఏడు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఈ వై
కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి వ్యాక్సిన్ రక్షిస్తుందనే గంపెడు ఆశతో జీవిస్తున్నారు. ఇప్పుడు అందరికి ఆశలకు మరింత బలాన్ని ఇస్తోంది ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్. అందరి ప్రశంస
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేయాల్సిందే.. వ్యాక్సిన్ వస్తే తప్పా కరోనా మహమ్మారిని అంతం చేయలేం. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా �
ప్రపంచమంతా కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ భారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు. ప్రపంచమంతా ఆసక్తిగా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ COVID-19వ్యాక్సిన్ 2020 చివరికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాక్సిన్ లీడ్ డెవలపర్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్ల హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ ప్రయోగాత్మక వ్యాక్సిన్ కు అప్రూవల్ రావడానికి డిసెంబర్
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి. ఆగస్ట�
కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన 1.4 కోట్ల మందితో పాటు ప్రపంచమంతా COVID-19 వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రపంచానికి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మరో రెండు నెలల్లో Covid-19 వ్యాక్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 టీకా వచ్చే అవకాశం ఉన్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. టీకా అభివృద్ధిలో ఏడు దే�
దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో(నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సోమవారం(జూలై 20,2020) ని�
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�